Webdunia - Bharat's app for daily news and videos

Install App

16వ బిడ్డకు జన్మనిస్తూ మహిళ మృతి.. శిశువు కూడా..?

Webdunia
సోమవారం, 12 అక్టోబరు 2020 (11:28 IST)
16వ బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత ఓ మహిళ ప్రాణాలు కోల్పోయింది. ఇక నవజాత శిశువు కూడా చనిపోయింది. మధ్యప్రదేశ్ జిల్లాలోని పదాజిర్ గ్రామానికి చెందిన సుఖ్రానీ అహిర్‌వార్ అనే మహిళ శనివారం ఇంట్లో పసికందును ప్రసవించిందని జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్ (ఎన్‌ఆర్‌హెచ్‌ఎం) కింద గుర్తింపు పొందిన సామాజిక ఆరోగ్య కార్యకర్త (ఆశా) కల్లో బాయి విశ్వకర్మ తెలిపారు.
 
కానీ ప్రసవం సందర్భంగా మహిళతో పాటు నవజాత శిశువు పరిస్థితి క్లిష్టంగా మారింది. తర్వాత వారిని ఒక ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు, అక్కడ వారిద్దరూ ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు ధృవీకరించారు. 
 
ఇకపోతే.. అహిర్వర్ ఇంతకుముందు 15 మంది పిల్లలకు జన్మనిచ్చింది. అయితే, వారిలో ఏడుగురిని కుటుంబం కోల్పోయింది. తాజాగా 16వ బిడ్డకు జన్మనిస్తూ.. ఆమెతో పాటు శిశువు కూడా కన్నుమూసింది. ఈ సంఘటనను జిల్లా చీఫ్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ సంగీత త్రివేది ధృవీకరించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Mangli: పార్టీలో డ్రగ్స్, లిక్కర్ పై మంగ్లీ ఫస్ట్ రియాక్షన్

అహ్మదాబాద్ విమాన ప్రమాదం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సినీ ప్రముఖులు

కోఆర్డినేషన్ కమిటీ వేయడాన్ని అభినందిస్తున్నాం : డా.ప్రతాని రామకృష్ణ గౌడ్

Gopichand's 33: గోపీచంద్, సంకల్ప్ రెడ్డి కాంబినేషన్ లో హిస్టారికల్ ఫిల్మ్

Pawn kalyan: ఆర్థిక ఇబ్బందులు, ఓటీటీ రూల్స్ వల్లే హరిహరవీరలమల్లు ఆలస్యం అవుతుందా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments